దక్షిణ భారతదేశంలో కావేరీ నది తీరాన ఉన్న పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు పవిత్రమైనవి.
భగవంతుణ్ని భక్తులు ఏ రూపంలో కొలిస్తే, ఆయన ఆ రూపంలోనే దర్శనమిస్తాడు. ఈ సనాతన సంప్రదాయం దక్షిణ భారతదేశంలోని పంచరంగ క్షేత్రాలకు సంబంధించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
శ్రీరంగపట్నం, టిప్పు సుల్తాన్ రాజధానిగా ప్రసిద్ధిచెందిన ఈ ప్రాంతానికి రంగనాథ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణ.











