Crimeరాబరీ కేసు అనుమానితుడి ఆచూకీ తెలిపితే రూ.5 వేలు బహుమతి
కామారెడ్డి పట్టణంలో జరిగిన రాబరీ కేసులో పరారీలో ఉన్న అనుమానితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని కామారెడ్డి టౌన్ పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
పూర్తిగా చదవండి

























































