కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును టౌన్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరిగింది.
అసూయతో మహిళ హత్య కేసు ఛేదన: సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరె…

Share:
వార్తలుతాజా
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త
