భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం పట్ల భారత ప్రభుత్వం తరపున సంతాపం తెలిపారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో సంతాప పుస్తకంలో సంతకం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ సందర్భంగా, ఆయన ఇరాన్ నాయకుడి మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, భారత ప్రభుత్వం తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.











