రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీని వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీని వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమిని ఉచితంగా అందిస్తూనే, నిర్మాణానికి అధిక మొత్తంలో చెల్లిస్తున్నారని ఆరోపణలున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కాంట్రాక్టర్లకు చదరపు అడుగు నిర్మాణానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ. 12,779 చెల్లిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ అధిక చెల్లింపుల వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఇంజనీరింగ్ నిపుణులే అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. ఇది ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.










