కామారెడ్డి, జూలై 20
కామారెడ్డి మున్సిపాలిటీ 40వ వార్డు కౌన్సిలర్ సాహెబ్ నాగమణిపై తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ బొంబోతుల సుకుమార్ గౌడ్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కౌన్సిలర్ సమావేశాలకు గైర్హాజరు కావడం, వార్డులో పర్యటించకపోవడమే దీనికి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి మున్సిపాలిటీ 40వ వార్డు కౌన్సిలర్ సాహెబ్ నాగమణిపై తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. బొంబోతుల సుకుమార్ గౌడ్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.











