అమరావతి, జూన్ 29
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష నిర్వహించారు. దేశం గర్వించే రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నామని, నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని, నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.












