అమరావతి, జులై 02
రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం (అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్) అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం (అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్) అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.












