కడప, 2024-07-04
జిల్లాలో ఇటీవల అనారోగ్యం మరియు రోడ్డు ప్రమాదాలలో మరణించిన ముగ్గురు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను మంజూరు చేస్తూ నియామక పత్రాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన సిబ్బంది కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కారుణ్య నియామకాలను చేపడుతోందని ఎస్పీ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జిల్లాలో ఇటీవల అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాలలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ముగ్గురికి జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ లుగా నియమిస్తూ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ శనివారం అందచేశారు.












