నంద్యాల, జులై 04
పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని నంద్యాలకు చేరుకున్న రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను నేషనల్ విద్యాసంస్థల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మంత్రి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల నేషనల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంత్రి ఫరూక్ను వారి నంద్యాల కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.












