పుత్తూరు / తిరుపతి జిల్లా (డాక్సిన్ టైమ్స్) జూన్ 27
తిరుపతి జిల్లా పుత్తూరు సబ్ డివిజన్లో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
తిరుపతి జిల్లా పుత్తూరు సబ్ డివిజన్లో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్. ఘనంగా ప్రారంభించారు.












