Kurnool/Maddikera West (డాక్సిన్ టైమ్స్) జూన్ 28
జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు, రేపు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను ఆయన రాయచోటిలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నేడు, రేపు (జూన్ 27, 28 తేదీలలో) నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కలెక్టర్ శనివారం రాయచోటి పట్టణంలోని పోలింగ్ స్టేషన్ నెం.121 పరిధిలో సందర్శించారు.












