విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.10 లక్షల పరిహారం అందించనున్నారు.
ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని సంకల్పించిందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
సీఎం చంద్రబాబు రూరల్ అన్న క్యాంటీన్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. సమర్థవంతమైన నిర్వహణ అవసరమని ఆయన స్పష్టం చేశారు.












