వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. కల్తీ ట్యాంకర్లు, డెయిరీ ఉత్పత్తుల నాణ్యతపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.
తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్, లోకేష్ లపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కల్తీ కారణంతో వెనక్కి పంపిన ట్యాంకర్లను తిరిగి ఎందుకు తీసుకున్నారని, వైష్ణవి డెయిరీ సంగం డెయిరీ లోగోతో మజ్జిగ అమ్ముతోందని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.









