తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెన్నడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. మార్చిలో జరగనున్న తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాలసీ సింపోజియంలో వక్తగా పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.
ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలవడం విశేషం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విధానాల రూపకల్పన, దాని భవిష్యత్ ప్రభావంపై ఈ సింపోజియం లోతుగా చర్చిస్తుంది.










