నంద్యాల, జూలై 2
నంద్యాల పట్టణంలోని 3, 25 వార్డులలో టీడీపీ ఆధ్వర్యంలో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్) హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వీటిని ప్రారంభించి, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
నంద్యాల పట్టణంలోని 3 వ వార్డు నడిగడ్డ మరియు 25 వ వార్డు సాయిబాబా నగర్ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీల ఆధ్వర్యంలో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్) హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై, హెల్ప్ డెస్క్లను ప్రారంభించారు.











