అనంతపురం, జూన్ 28
రాజకీయ గుర్తింపు కోసమే వైకాపా, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్, పవన్ కళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేలుస్తోందని జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రజాపాలనను జీర్ణించుకోలేకనే వైకాపా ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
రాజకీయ గుర్తింపు కోసమే డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్, పవన్ కళ్యాణ్ పై వైకాపా అవాకులు చెవాకులు పేలుస్తోందని జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ ఆరోపించారు. కూటమి ప్రజాపాలనను జీర్ణించుకోలేకనే వైకాపా ఆరోపణలు చేస్తోందన్నారు.











