రాయచోటి, జూన్ 30
రాయచోటి మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ తనిఖీ జరిగింది. గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బియులు, సియూలు, వివి ప్యాట్ లతో పాటు భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24-7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.











