దోమకొండ (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 11
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన బాధ్యత అని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ అన్నారు. మంగళవారం దోమకొండ పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించి పోలీసుల పనితీరు, కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన బాధ్యత అని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్చంద్ర ఐపీఎస్ అన్నారు. మంగళవారం దోమకొండ పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించి పోలీసుల పనితీరు, కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.












