Mahabubabad/Mahabubabad (డాక్సిన్ టైమ్స్) జూన్ 29
విశాఖలో నవంబర్ 12, 13 తేదీల్లో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సదస్సును గతానికి భిన్నంగా, ప్రాంతీయ స్థాయిలోనూ నిర్వహించాలని సూచించారు. పెట్టుబడులు, ఎంఓయూలతో పాటు నాలెడ్జ్ షేరింగ్పై ఎక్కువ దృష్టి సారించాలని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
విశాఖలో నవంబర్ 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సదస్సు గతానికి భిన్నంగా, ప్రాంతీయ స్థాయిలో కూడా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఐఐ సదస్సుపై ఆయన సమీక్ష నిర్వహించారు.










