కామారెడ్డి, 15 September
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా, రక్తదాతల సమూహము మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9 గంటలకు కర్షక్ బి.ఎడ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా, రక్తదాతల సమూహము మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9 గంటలకు కర్షక్ బి.ఎడ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు.












