కామారెడ్డి, 5 September
నర్సన్నపల్లి గ్రామంలో శుక్రవారం పశు గణాభివృద్ధి సంఘం, నిజామాబాద్ ఆధ్వర్యంలో పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు, చుడి పరీక్షలు నిర్వహించారు. దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
శుక్రవారం నర్సన్నపల్లి గ్రామం లో పశు గణాభివృద్ధి సంఘం నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో పశువులకు గర్భ కోశావ్యాది నివారణ చికిత్సలు మరియు చుడి పరీక్షలు చేయడం జరిగింది దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది పాల కేంద్రం విజయా డైరీ అధ్యక్షులు బంగ్లా రాజు సెక్రటరీ చింతల శ్యామయ్య పాలక వార్గం శ్రీనివాస్ అంజయ్య భూమయ్య రంజిత్ సత్యం రాజిరెడ్డి పాల్గొన్నారు పశు వైద్య అధికారి డాక్టర్ మాణికుమార్ పశు వైద్య సిబ్బంది os ప్రవీణ్ గౌడ్ గోపాలమిత్రులు శ్రీనివాస్ బాబాగౌడ్ బ్రహ్మo సూపర్ వేజర్ కృష్ణ పాల్గొన్నారు











