కామారెడ్డి, ఆగస్టు 2
జిల్లాలో ట్రాఫిక్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కామారెడ్డి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ నవీకరించిన ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జిల్లాలో ట్రాఫిక్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కామారెడ్డి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ నవీకరించిన ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించారు.











