కామారెడ్డి, జూలై 21
కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయడంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. భారత సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుపై అధికారులు చర్చించారు. ఈ సమీక్షకు అదనపు కలెక్టర్ విక్టర్ అధ్యక్షత వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయడంపై కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత సుప్రీంకోర్టు Suo Motu W.P.(C) No.9/2025 (In Re: Phalodi Accident) కేసులో జారీ చేసిన ఆదేశాల అమలుపై అధికారులు విస్తృతంగా చర్చించారు.











