కామారెడ్డి, 2026-07-24
జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతనంగా డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు పనులు చేపట్టారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జిల్లా కేంద్రంలోని రద్దీ కూడళ్లలో ఒకటైన నిజాంసాగర్ చౌరస్తాలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతనంగా డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు పనులు చేపట్టారు. వాహనదారులకు స్పష్టమైన మార్గదర్శకత్వం కల్పించడంతో పాటు ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.











