కడప, జులై 04
రోడ్డు భద్రతపై ప్రజలకు, ముఖ్యంగా వాహనదారులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కర్నూలు రేంజ్ డిఐజి డా. కోయ ప్రవీణ్ ఐపిఎస్, జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు కడప జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల లక్ష్యం రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కర్నూలు రేంజ్ డిఐజి డా. కోయ ప్రవీణ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ సూచనలతో జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా కడప జిల్లాలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.











