కామారెడ్డి, 13 September
పర్యావరణ పరిరక్షణలో భాగంగా, వివేకానంద కాలనీ పద్మశాలి సంఘం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను సంఘ సభ్యులకు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుల వాడకాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేయాలని సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
వివేకానంద కాలనీ పద్మశాలి సంఘం వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయకులను వివేకానంద కాలనీ పద్మశాలి సంఘ సభ్యులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు షేర్ల రాములు న్యాయ సలహాదారులు క్యాతం సిద్ధిరాములు బత్తిని నాగభూషణం అధ్యక్షులు భోగ వెంకటనారాయణ గారు ఉపాధ్యక్షులు సామల బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి క్యా దారి శ్రీనివాస్ కోశాధికారి బండమీద అరవింద్ సభ్యులు మెరుగు కిష్టయ్య మంగళపల్లి పెంటయ్య సామల శ్రీనివాస్ తలకొక్కుల శ్రీహరి నాగుల శ్రీధర్ కూచని విజయ చక్రవర్తి మార్త రమేష్ దీకొండ శ్రీనివాస్ మధుసూదన్ గర్దాస్ లక్ష్మీ నరసింహులు అల్లేశంకర్ కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు












