దోమకొండ (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 11
దోమకొండ మండలం గుండ్ల చెరువు వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న రూ.28,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
దోమకొండ మండలం గుండ్ల చెరువు వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న రూ.28,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది.












