కామారెడ్డి, 2026-07-31
కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ L. మల్లికార్జున్ గారు ఈరోజు జడ్.పి.హెచ్.ఎస్ కృష్ణాజివాడి, ఎంపీపీ ఎస్ కృష్ణాజివాడి పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, వారిని ప్రోత్సహించే దిశగా సూచనలు చేశారు. ఈ తనిఖీలలో పలువురు ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ L. మల్లికార్జున్ గారు ఈరోజు జడ్.పి.హెచ్.ఎస్ కృష్ణాజివాడి మరియు ఎంపీపీ ఎస్ కృష్ణాజివాడి పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. ప్రతి విద్యార్థి కూడా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని పదవ తరగతిలో మంచి ఫలితాలను సాధించాలని ఆయన సూచించారు.












