కామారెడ్డి, జూలై 29
సదాశివనగర్ మండలంలోని మర్కల్, ధర్మారావు పేట్ గ్రామాలకు చెందిన అనాథ బాలబాలికలకు యూత్ ఫర్ సేవ, ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐఎస్ఆర్డీ) ఆధ్వర్యంలో విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థుల చదువుకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అనాథ చిన్నారులకు అండగా యూత్ ఫర్ సేవ – ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐఎస్ఆర్డీ) సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని మర్కల్, ధర్మారావు పేట్ గ్రామాలకు చెందిన తల్లిదండ్రులు లేని బాలబాలికలకు బుధవారం విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.












